Sunday, April 29, 2012

జగన్‌ వంశీ కలయిక వెనుక ఎన్టీఆర్‌ హస్తం?

టీడీపీ నాయకులు వల్లభనేని వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆలింగనం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వంశీకి షోకాజ్‌ నోటీసును టీడీపీ జారీ చేసింది. టీడీపీతో వంశీ సంబంధాలు తెంచుకున్నట్లేనన్న కథనాలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నానితోనూ వంశీ మంతనాలు జరిపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వెనుక జూనియర్ ఎన్‌టిఆర్‌ హస్తం ...
 Read More

http://drusyam.net

No comments:

Post a Comment