Saturday, May 19, 2012

భాను-సూరి మధ్యలో వర్మ!


మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న భాను కిరణ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను గన్‌మన్‌గా పని చేసిన మధుమోహన్‌ను సీఐడీ అధికారులు విచారించిన సందర్భంగా కొత్త విషయాలు బయట పడుతున్నాయి.
హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు భానుతో కలిసి సూరి గోవా వెళ్ళాడు. వీరితో పాటు సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ, ఇద్దరు హీరోయిన్లు, ఓ ప్రముఖ హీరో కూడా వీరితో ఉన్నారు. గోవాలో భాను, సూరిల మధ్య సెటిల్‌మెంట్ల వ్యవహారం, జైలులో ఉన్న సమయంలో భాను చేసిన దందాలపై చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన సూరి భాను తలపై తుపాకి పెట్టి బెదరించాడని మధుమోహన్‌ సీఐడీ పోలీసులకు చెప్పాడు. ఈ గొడవ సందర్భంగా అక్కడే ఉన్న రాంగోపాల్‌వర్మ..

drusyam.net

Monday, April 30, 2012

దూకుడు పెంచుతున్న ఐపీఎల్ సీజన్-5


54 రోజులు..
76 మ్యాచ్‌లు..
ఇదీ ఐపీఎల్‌ ఐదో సీజన్ షెడ్యూల్‌.
మరీ ఇంత హెవీ షెడ్యూల్ అయితే, ఎవరు చూస్తారు. కచ్చితంగా ఐపీఎల్ ఐదో సీజన్ ఫ్లాపవుతుంది.  స్టేడియాలన్నీ ఖాళీ కుర్చీలతో దర్శనమివ్వాల్సిందే…ఐదో సీజన్‌ ఆరంభానికి ముందు వినిపించిన మాటలివి. అయితే టోర్నీ గడిచిన కొద్దీ, సీన్ మారిపోతోంది.
Read More story

కలవర పెడుతున్న సచిన్ ఆట తీరు

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఐపీఎల్‌లో తుస్సుమనిపిస్తున్నాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుతున్నాడు. మాస్టర్‌ వైఫల్యాన్ని అభిమానులు...

Read more story

http://drusyam.net

Sunday, April 29, 2012

మోహన్‌ బాబు పయనం ఎటు?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారా? సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సతీ సమేతంగా ‌ మోహన్‌ బాబు నివాసానికి వెళ్ళటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంచలనాలకు మారుపేరైన మోహన్‌ బాబు వేసే బాంబు...
  Read More

http://drusyam.net

జగన్‌ వంశీ కలయిక వెనుక ఎన్టీఆర్‌ హస్తం?

టీడీపీ నాయకులు వల్లభనేని వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆలింగనం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వంశీకి షోకాజ్‌ నోటీసును టీడీపీ జారీ చేసింది. టీడీపీతో వంశీ సంబంధాలు తెంచుకున్నట్లేనన్న కథనాలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నానితోనూ వంశీ మంతనాలు జరిపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వెనుక జూనియర్ ఎన్‌టిఆర్‌ హస్తం ...
 Read More

http://drusyam.net

60 కోట్లతో ‘రావణ’ బ్రహ్మగా మోహన్ బాబు

ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే విలక్షణ నటుడు మోహన్ బాబు త్వరలోనే 'రావణ' అనే సినిమాలో నటించబోతున్నాడు. రావణుడు పాత్రలో మోహన్ బాబు నటించబోయే ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తీయబోయే ఈ సినిమాతో తెలుగు, హిందీతో...
 READ MORE..

సన్నిలియోన్ తో రామ్‌చరణ్‌ రొమాన్స్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సన్నిలియోన్ రొమాన్స్ చేయబోతోందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న జంజీర్ సినిమాలో ఓ హాట్ ఐటం సాంగ్ కోసం సన్నిలియోన్...
READ MORE..

మోహన్ బాబు, వైఎస్ జగన్ ఏకాంత చర్చలు


వైఎస్ జగన్ దంపతులు సినీనటుడు మోహన్ బాబును కలిశారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. మోహన్ బాబుతో సుమారు 15 నిమిషాలపాటు వైఎస్ జగన్ ఏకాంతంగా మాట్లాడారు.  ప్రస్తుత రాజకీయ..
REED MORE...
http://drusyam.net/

Saturday, April 28, 2012

నేర సామ్రాజ్యంలో ‘భానుకిరణాలు’

భానుకిరణ్… ఈ పేరు చెబితే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాను సూరిని నమ్మించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడని… హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉహాగానాలన్నీ వాస్తవాలేనా… అసలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో భాను ఏం చెప్పాడు …?
 READ MORE...
http://drusyam.net

అక్కినేని మూడు తరాల సినిమాకు ఏర్పాట్లు

అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోల సినిమాకు రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య... ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్న సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి.
READ MORE..